శాంతియుతమైన వాతవరణంలో శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి దేశభక్తి, నీతినిజాయితీ, మంచి నైపుణ్యo గల ఇంజనీర్లను తయారు చేయడమే మా దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల లక్ష్యం.
గ్రామీన విద్యార్దిని సైతం ఈ పోటీ ప్రపంచంలో ముందుంచేలా విద్యా విధానాలతో కొత్త పద్ధతులు
అన్వేషిస్తూ, ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తూ, వారిలో దాగివున్న నైపుణ్యాలను వెలికితీస్తూ, దేశాన్ని,
సమాజాన్ని కాపాడే పౌరులుగా తీర్చిదిద్దుతూ, ప్రతి విద్యార్దిలో నాయకత్వ లక్షణాలు పెంచుతూ,
విద్యార్దుల అవసరాలను తీర్చుతూ లక్ష్యసాధనకై ముందుకు సాగుతున్నాము.